PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేయర్ తో సిఎం ఆత్మీయ పలకరింపు

1 min read

పల్లెవెలుగు వెబ్ అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు. గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రిని బి.వై. రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ తరుణంలో జిల్లా రాజకీయాల గురించి సిఎం కాసేపు మాట్లాడారు.

About Author