PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ స‌త్య‌సాయి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు సీఎం జ‌గ‌న్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లికి రానున్నారు. ఇక్కడ నిర్వహించే బహిరంగ సభ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పంట బీమా సొమ్మును కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ప్రోగాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎస్పీలు ఫక్కీరప్ప, రాహుల్‌దేవ్‌ సింగ్‌ చెన్నేకొత్తపల్లిలో పర్యటించారు.

                                   

About Author