NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`సిరివెన్నెల‌`కు సీఎం జ‌గ‌న్ సంతాపం

1 min read

పల్లెవెలుగు వెబ్ :​ ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మృతికి ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం ప్ర‌క‌టించారు. “ తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను “ అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించారు.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author