PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేపు దుర్గమ్మకు పట్టువస్త్రాలు ఇవ్వనున్న సీఎం జగన్​!

1 min read

పల్లెవెలుగువెబ్​, విజయవాడ: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకిలాద్రిపై దేవీశరన్నవరాత్రోత్సవాలు జరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్​ 12వ తేదీ మంగళవారం దుర్గమ్మకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈమేరకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు తిరుమలలో ప్రకటించారు. మంగళవారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3గంటలకు దుర్గమ్మకు సీఎం జగన్​ పట్టువస్త్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

About Author