PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదల కష్టం తెలిసన మహా నాయకుడు  సీఎం జగనన్న

1 min read

శ్రీ బుసినే శ్రీరాములు.. రాష్ట్ర అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం… శ్రీమతి శశికళ

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల కేంద్రానికి కురువ సంఘం నాయకురాలు శ్రీమతి శశికళ తో నాయకులతో కలసి ఇంటింటి ప్రచారానికి వచ్చిన ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్  బుసినే విరుపాక్షి  సోదరుడు శ్రీ బుసినే శ్రీరాములు కి బ్రహ్మాండమైన స్వాగతం పలికిన మండల ప్రజలు  నాయకులు కార్యకర్తలుఎన్నికల ప్రచారంలో శ్రీ బుసినే శ్రీరాములు  మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన మోసగాడు లేడని బుసినే శ్రీరాములు  అన్నారు.దేశంలో ఎవరూ చేయలేని విధంగా నాడు నేడు ద్వారా విద్య వైద్య రంగాలను అభివృద్ధి చేసి చూపించిన ఘనత సీఎం జగనన్నకే దక్కుతుందని శ్రీరాములు  అన్నారు రాష్ట్రంలోని 30 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించిన మనసున్న నాయకుడు సీఎం జగనన్న మాత్రమే అని శ్రీరాములు  అన్నారు .మాట ఇస్తే మడమ తిప్పకుండా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న సీఎం జగనన్ననే మళ్లీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని శ్రీరాములు  కోరారు .కులాలకు  మతాలకు, పార్టీలకు అతీతంగా పరిపాలన అందించిన గొప్ప మనసున్న మారాజు సీఎం జగనన్న అని శ్రీరాములు  అన్నారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో  175/175 అసెంబ్లీ స్థానాలు, 25/25 పార్లమెంటు స్థానాలు దేవుని దీవెనల వలన ప్రజల ఆశీస్సుల వలన పేదవాడి పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని  బుసినే శ్రీరాములు  అన్నారు  సీఎంజగనన్న ఆశీస్సులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ బుసినే విరుపాక్షి  ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని  బుసినే శ్రీరాములు ఓటర్లను అభ్యర్థించారు .నియోజకవర్గ పెద్దలు,అవ్వ తాతలు,అక్కా చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్లు,సోదరులు, స్నేహితులు మీ అందరి ఆశీర్వాదాలు  ఎల్లప్పుడూ శ్రీ బుసినే విరుపాక్షి పై ఉండాలని మనస్పూర్తిగా  వేడుకుంటున్నాను అని బుసినే శ్రీరాములు  అన్నారు .ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కురువ సంఘం నాయకురాలు శ్రీమతి శశికళ , హొళగుంద మండల వైస్సార్సీపీ సీనియర్ నాయకులు,మండల కన్వీనర్,మండల కో కన్వీనర్, మండల జెడ్పిటిసి, మండల ఎంపీపీ,వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ మెంబర్ ,JCS మండల కన్వీనర్,  ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కమిటీ మెంబర్లు, వార్డు మెంబర్లు, సింగల్ విండో చైర్మన్లు, వ్యవసాయ కమిటీ అడ్వైజర్లు, ప్రతి పదవిలో ఉన్న నాయకులు, పార్టీ అనుబంధ విభాగాలు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ  కుటుంబం పెద్ద ఎత్తున పాల్గొని  మన ప్రియతమ నాయకుడు శ్రీ బుసినే విరుపాక్షి  ఘన విజయం కోసం ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

About Author