PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్​.. 14 రోజులు సెలవు

1 min read

ఇంఛార్జి కలెక్టర్ గా జేసీ(రెవెన్యూ) రామసుందర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కోవిడ్ బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ 14 రోజుల పాటు ఈ నెల 26 వరకు సెలవులో వెళ్లారు. జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గా జేసీ(రెవెన్యూ) ఎస్.రామసుందర్ రెడ్డి వ్యవహరిస్తారు. ఈ విషయం జేసీ అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపారు.

About Author