PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చైనా కంపెనీల‌తో కుమ్మ‌క్కు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో అడ్డదారిలో చైనా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థల ఏర్పాటుకు సహకరించిన చార్టెడ్‌ అకౌంటెట్స్‌ , కంపెనీ సెక్రటరీలు, కాస్ట్‌ అకౌంటెంట్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. కంపెనీల చట్టాన్ని తుంగలో తొక్కి దాదాపు 400 మంది సీఏలు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్‌ అకౌంటెంట్లు చైనా కంపెనీలకు సహకరించినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరి పేర్లను ప్రభుత్వం ఇప్పటికే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా వంటి సంస్థలకు పంపించింది.

                                                    

About Author