NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కన్వినింగ్ కమిటీ సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్  నంద్యాల:  ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కన్వినింగ్ కమిటీ సమావేశం ఆల్ మదీనా పౌండేషన్ కార్యాలయంలో నంద్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి ఏ జగన్మోహన్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  గోరంట్లప్ప , ప్రజాశక్తి డెస్క్ ఇన్చార్జి చంద్రయ్య ,జిల్లా కన్వీనర్ మద్దయ్య యాదవ్, కోకన్వీనర్ శివ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మౌలాలి, ఆళ్లగడ్డ నిజాం నంద్యాల డివిజన్ గౌరవ అధ్యక్షులు మాదాల శ్రీనివాసులు, డివిజన్ నాయకులు, ఆళ్లగడ్డ  అధ్యక్షులు  శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి ట్రెజరర్ నాగరాజు సహాయ కార్యదర్శి ఉయ్యాలవాడ నరసింహులు బనగానపల్లె డివిజన్ ఉపాధ్యక్షులు పకీరప్ప నాయుడు టీవీ9 జోహార్ ఆంధ్రజ్యోతి శ్రీనివాసులు కార్యదర్శి షాషావలి మండల గౌరవ అధ్యక్షులు రఘురామిరెడ్డి అధ్యక్షులు చంద్రశేఖర్ మరి కొంతమంది నాయకులు , డోన్ నియోజకవర్గం గోపికృష్ణ, నాగ మధు, సుబ్బరాయుడు, వేణుగోపాల్, పాణ్యం నియోజకవర్గ నాయకులు సుబ్బయ్య, ఎల్లసుబ్బయ్య, శ్రీనివాసులు, నబీ సాహెబ్, మహబూబ్ బాషా, రంగస్వామి, రాజు, రాముడు తదితర నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు ప్రసాద్ బాబు, మహానంది మహేష్ లతోపాటు నంద్యాల జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయకులు  పాల్గొన్నారు.

About Author