NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు బహుమతిగా కంపెనీ షేర్లు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఫ్యాబ్ ఇండియా కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. తమ అనుబంధ కంపెనీలతో సంబంధం ఉన్న రైతులకు, చేతివృత్దిదారులకు ఏడు లక్షల షేర్లు బహుమతిగా ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ఈ కంపెనీ ఐపీవో ద్వార 4 వేల కోట్ల రూపాయలు సమీకరించే ప్రయత్నంలో ఉంది. రూ. 500 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూను కలిగి ఉన్న ఆఫర్ కోసం కంపెనీ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2,50,50,543 షేర్లను ‘ఆఫర్ ఫర్ సేల్’ కింద ప్రకటించింది. దాదాపు రూ. 4 వేల కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

    

About Author