PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాయిప‌ల్ల‌వి పై పోలీసుల‌కు ఫిర్యాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ‌ హీరోయిన్ సాయిపల్లవి పై భజరంగ్‌దళ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్‌బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సాయిపల్లవి వ్యాఖ్యలపై వీడియో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు తెలిపారు.

                                                   

About Author