PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి అంబ‌టి పై సీఐడీకి ఫిర్యాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తనపై తప్పుడు ట్వీట్‌ చేసిన మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ అధికారులకు మాజీ మంత్రి దేవినేని ఉమ ఫిర్యాదు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొననున్నారు. సీఐడీ కార్యాలయానికి వెళుతున్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఒక్కరు మాత్రమే వెళ్లాలంటూ విజ్ఞప్తి చేశారు.

                              

About Author