PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల పని వేళలు కుదింపు…

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పని వేళలు తగ్గిస్తూ జీఓ జారీ చేసింది. జీ ఓ ప్రకారం ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉద్యోగులు విధుల్లో ఉంటారు. అత్యవసర సేవల నిమిత్తం అదనంగా డ్యూటీ చేయాల్సి వస్తే… సంబంధిత హెచ్​ఓడీ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. శనివారం నుంచి ఉద్యోగుల పనివేళలు వర్తిస్తాయి.

About Author