PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాములమ్మ కుటుంబీకులకు సానుభూతి..

1 min read

పల్లెవెలుగు వెబ్​,అన్నమయ్య జిల్లా  రాయచోటి:  రాయచోటి పట్టణం పాత రాయచోటిలో వార్డెన్ నాగేశ్వరావు గారి తల్లి రాములమ్మ గారు మరణించిన విషయం తెలిసి బుధవారము మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించాను.  వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రఘాడ సానుభూతి  వ్యక్తం చేశారు.ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

About Author