PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జేసీ–3కి అభినందన వెల్లువ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: జాయింట్​ కలెక్టర్​ –3 (ఆసరా మరియు సంక్షేమం)గా బాధ్యతలు స్వీకరించిన ఎంకేవీ శ్రీనివాసులుకు అభినందను వెల్లువెత్తాయి. పలు శాఖల అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో సన్మానించారు. ఉద్యోగుల సంఘం తరుపున డీఆర్ఓ పుల్లయ్య, విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్​ విజయ, సర్వశిక్ష అభియాన్​ పీఓ వేణుగోపాల్​, బీసీ కార్పొరేషన్​ ఈడీ శిరీష, ముస్లిం మైనార్టీ శాఖ ఈడీ సబిహ పర్వీన్​ తదితరులు జేసీ–3 ఎంకేవీ శ్రీనివాసులును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

About Author