NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్యాంకు ఉద్యోగి పై కాంగ్రెస్ నేత అత్యాచారం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మహిళా సహకార బ్యాంకు ఉద్యోగినిపై కాంగ్రెస్ నాయకుడు అత్యాచారం చేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని కన్నూరు నగరంలో జరిగింది. కన్నూర్ కార్పొరేషన్ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకుడు పీవీ కృష్ణ కుమార్ తనపై అత్యాచారం చేశాడని మహిళా సహకార బ్యాంకు ఉద్యోగిని కన్నూర్ సిటీ పోలీసు కమిషనరుకు, కేరళ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన కన్నూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

                                     

About Author