PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వస్తుంది

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద:  గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షరాలు శ్రీ వైయస్ షర్మిలారెడ్డి ఆదేశాలతో అభివృద్ధి కార్యక్రమాలు గురించి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా పై మొదటి సంతకం చేస్తారని రాహుల్ గాంధీ  చెప్పడం జరిగింది.కచ్చితంగా రాహుల్ గాంధీ  2024  దేశ ప్రధాని అవ్వడం ఖాయం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది రైతులకు రైతు రుణాలు మాఫీ నిరుపేదలకు నెలకు 5 వేలు ఆర్థిక సహాయము ఒక ఎకరానికి రైతు భరోసా 15000500 కి సిలిండర్  అని  ప్రజలకు తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హరిజన పరసప్ప  సుధాకర్ బోయ రామారావు కల్డి సిద్ధప్ప మైనార్టీ నాయకులు ముస్తఫా రజాక్ సాబ్ డ్రైవర్ నాగప్ప హమాలి నాగప్ప అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

About Author