NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొత్త విద్యుత్ ట్రాన్స్ఫారం ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఆత్మకూరు: పట్టణంలోని 23వ వార్డులో బీసీ హాస్టల్ దగ్గర ఓల్టేజ్ సమస్యను అధిగమించడానికి కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం 23వ వార్డులో కౌన్సిలర్ హరిప్రసాద్ కాలనీలో లోవోల్టేజీ సమస్య ఉందని పలువురు సమస్యను కౌన్సిలర్ దృష్టికి తేవడంతో వెంటనే స్పందించిన కౌన్సిలర్ హరిప్రసాద్ సమస్యను శిల్పా చక్రపాణి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకొని కొత్త ట్రాన్స్ఫారం ను ఏర్పాటు చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి తో పాటు కౌన్సిలర్ హరి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

About Author