PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోర్టు ధిక్క‌ర‌ణ కేసు.. ఐఏఎస్ ల‌కు ఏం శిక్ష వేసిందో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ హైకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ లకు ఏపీ హైకోర్టు రెండు వారాల జైలు శిక్ష విధించింది. అయితే కోర్టును ఐఏఎస్‌లు క్షమాపణలు కోరారు. దీంతో శిక్షకు బదులుగా ఏడాది పాటు ప్రతి నెలలో ఓ రోజు సంక్షేమ హాస్టళ్లకు వెళ్లి సొంత ఖర్చులతో సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

                                

About Author