NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాత్రికేయుల సమస్యల పై నిరంతర పోరాటం

1 min read

– ఏపీజేఎఫ్ ఎమ్మిగనూరు అధ్యక్షులు, మంత్రాలయం ఇన్చార్జ్ ఎం.డి. ఫారుక్
పల్లెవెలుగు, వెబ్​ కౌతాళం : మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రమైన కౌతాళంలో మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం 8రోజు ఏపిజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏపీజేఎఫ్ ఎమ్మిగనూరు అధ్యక్షులు మరియు మంత్రాలయం మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జ్ ఎం.డి. ఫరూక్ ఆధ్వర్యంలో కౌతాళం లో నూతన ఏపిజేఎఫ్ నూతన హడక్ కమిటీ వేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ ల మీద జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాలు సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పాత్రికేయులు ఐక్యమత్యంతో కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి మండల కమిటీకి మా వంతు సహాయ, సహకారాలు ఎల్లవేళ అందిస్తామని అన్నారు. జర్నలిస్ట్ ల సమస్యల కోసం నిరంతరం పోరాడే యూనియన్ ఏపీజేఎఫ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం, మంత్రాలయం ఏపీజేఎఫ్ యూనియన్ నాయకులు రాజేష్ బాబు, పార్థసారథి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీజేఎఫ్ హ డక్ కమిటీ ఎన్నిక : ఏపీజేఎఫ్ మండల గౌరవ అధ్యక్షుడుగోపాల్, ఏపీజేఎఫ్ మండల అధ్యక్షుడు బసవరాజ్ స్వామి, మండల ఉపాధ్యక్షులు సౌ ద్రి బసవరాజ్, జగన్, మండల ప్రధాన కార్యదర్శి గోట్టయ్య, లింగేష్, అబ్రహం, కోశాధికారి గోవిందు రాజు మరియు సభ్యులు ఆనంద్, అయ్యప్ప, చక్రి, కౌతాళం ఈరన్న ఎన్నుకున్నారు.

About Author