PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“ఇంటింటికి సహకారం” “సహకార సమైక్య డిపాజిట్ కరపత్రం విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ శ్రీ మతి ఎస్ వి విజయ మనోహరి  కర్నూలు KDCC బ్యాంక్ చాంబర్ నందు  “ఇంటింటికి సహకారం” “సహకార సమైక్య డిపాజిట్” అనే కరపత్రం ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి KDCC బ్యాంక్ ల నందు 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఫ్రీగా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన పథకం చేయబడును.అలాగే ప్రతి ఒక్క అకౌంటు హోల్డర్ కి ఫ్రీ గా అకౌంటు చేసి రూపే డెబిట్ కార్డు మరియు ప్రధాన మంత్రి సురక్ష భీమా పథకం నకు అమౌంట్ ను బ్యాంక్ వారే పే చేస్తారు అని ప్రతి ఒక్కరూ ఈ సదా అవకాశం ను ఉపయోగించు కోవాలని ఎస్ వి విజయ మనోహరి కోరారు. ఈ కార్యక్రమంలో CEO పి రామాంజనేయులు  DGM లు డైరెక్టర్లు మరియు ఇతర బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author