NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒక్క రోజులో 12వేల కేసులు, 221 మరణాలు

1 min read


పల్లెవెలుగు వెబ్: దేశవ్యాప్తంగా తాజాగా 12,729 కరోనా కేసులు నమోదైయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3.43కోట్లకు పైగా రికార్డు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 221 మంది కరోనాతో మృతి చెందగా… అదే సమయంలో 12,165 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,48,922 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా 3,37,24,959 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,59,873గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 5,65,276 వ్యాక్సిన్ డోసులు వేయగా… మొత్తంగా ఈ సంఖ్య 1,07,70,46,116కు చేరింది.

About Author