PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐఐటీలో 14 మందికి క‌రోన‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మద్రాస్‌ ఐఐటీలో మరో 14 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కళాశాలలో మొత్తం బాధితుల సంఖ్య 196కు చేరింది. ఈ కళాశాలలో రాష్ట్రంతో పాటు 15 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు హాస్టల్స్‌లో బస చేసి చదువుకుంటున్నారు. హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థికి ఈనెల 19వతేదీ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరితో పాటు మరికొందరు విద్యార్థులకూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో, విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది అందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం 11 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, మొత్తం బాధితుల సంఖ్య 171కి చేరింది.

                                        

About Author