PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో చాపకింద నీరులా కరోన !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో కరోన చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 21,53,268కు కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 14,532 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 64,136 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి 20,74,600 మంది రికవరీ అయ్యారు.

       

About Author