NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో తాజాగా 385 కేసులు, నలుగురు మృతి

1 min read


పల్లెవెలుగు వెబ్: ఏపీలో తాజాగా 385 మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 39,848 కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకోలేక తాజాగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 14,373కు చేరింది. ఒక రోజులో 675 మంది కరోనా నుంచి కోలుకోగా… ఈ సంఖ్య మొత్తంగా 20,47,722కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,355 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

About Author