PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేసిన వారికి కౌన్సిలింగ్.. చెలనాలు

1 min read

నిర్దేశించిన ప్రదేశాలలో వాహనాలు పార్కింగ్ చేయాలి

సీఐ రాజశేఖర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు వన్ టౌన్ అంబికా థియేటర్ సెంటర్లో  ట్రాఫిక్ క్లియర్ చేసి  వాహనదారులను క్లియర్ చేశారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేసి ఇష్టానుసారంగా వ్యవహరించే వాహనదారుల కు సిఐ రాజశేఖర్, ఎస్ఐ నవీన్ కుమార్ చెలనాలు విధించినచరు. వాహనాలు నడిపేటప్పుడు ముందస్తు జాగ్రత్తగా హెల్మెట్ల ధరించాలని, వాహన పత్రాలను తప్పకుండా పోలీసులు అడిగినప్పుడు చూపించాలని అన్నారు. పార్కింగ్ ప్రదేశాలలోనే వాహనాలు పార్కింగ్ చేయాలని, ఎక్కడబడితే అక్కడ  పాదచారులకు రోడ్డు వెళ్లే వాహనదారులకు ఇబ్బంది  కలగకుండా వాహనాలు నిలపరాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. వారితో సిబ్బంది పాల్గొన్నారు.

About Author