NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రంజాన్ సందర్భంగా క్రికెట్ పోటీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా వైసీపీ సమాచార సాంకేతిక విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు.ఈసందర్భంగా గెలుపొందిన ఆటల పోటీల్లో మొదటి విజేత జట్టుకు 2వేలు, 2వ విజేత జట్టుకు వెయ్యి రూపాయలు జగన్ మోహన్ రెడ్డి అందజేశారు.ఈకార్యక్రమంలో పి.సాంబశివుడు,పి. హరీష్,షేక్ అహమ్మద్,హుస్సేన్,సద్దాం,గోవర్ధన్, రామాంజనేయులు,బాబు తదితరులు పాల్గొన్నారు.

About Author