NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్మీ అభ్య‌ర్థుల పై క్రిమిన‌ల్ కేసులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అగ్నిప‌థ్ స్కీమ్ కు వ్య‌తిరేకంగా గుంటూరులో నిరసన తెలియజేసేందుకు వచ్చి పోలీసులకు పట్టుబడిన ఆర్మీ అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. మొత్తం 130మందిని అదుపులోకి తీసుకోగా, 98మంది అభ్యర్థులపై నల్లపాడు, కొత్తపేట, అరండల్‌పేట, పాతగుంటూరు పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో 98మంది అభ్యర్థులపై ఆయా స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీరంతా కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల వాసులు. వారందరినీ శనివారం అర్ధరాత్రి మెజిస్ర్టేట్ల ఇళ్లకు తీసుకెళ్లగా, అర్ధరాత్రి స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు.

                                               

About Author