PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు.. సీఎం నిర్ణయం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీలో రాత్రిపూట క‌ర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో క‌రోన ప‌రిస్థితులు, తీసుకోవాల్సిన క‌ట్టడి చ‌ర్యల‌పై ఉన్నతాధికారుల‌తో సీఎం స‌మీక్ష నిర్వహించారు. ఈ మేర‌కు రాత్రి పూట క‌ర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క‌ర్ఫ్యూని ఈనెల 30 వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది. జ‌న‌సమూహాల్లో ఆంక్షలు అమ‌లులో ఉంటాయ‌ని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

About Author