PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల‌కు డీఏ పెంపు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫించ‌న‌ర్లకు కేంద్ర ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. డీఏ ను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న డీఏను 17 శాతం నుంచి 28 శాతం పెంచేందుకు కేబినెట్ ఆమెదం తెలిపింది. జులై 1నుంచి ఈ పెంపుద‌ల వ‌ర్తించ‌నుంద‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రధాని మోదీ అధ్యక్షత‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశం వివరాల‌ను ఆయ‌న వెల్లడించారు. త్వర‌లో ప‌శువుల కోసం అంబులెన్స్ లు తీసుకొస్తామ‌ని తెలిపారు.

About Author