PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిసెంబర్ 2న మహావిష్ణువు ప్రాణప్రతిష్ఠ..

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం లో రామాలయంలో డిసెంబర్ 2న మహావిష్ణువు ప్రాణ ప్రతిష్ట జరగనుంది .రామాలయం ముఖద్వారం పక్కన ఉన్న ఉప దత్తాత్రేయుని విగ్రహం స్వల్పంగా దెబ్బతినడంతో ఆ విగ్రహ  స్థానంలో దాతల సహకారంతో ప్రాణప్రతిష్ఠ చేసి మరో  విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి .దాతలు జైపూర్ నుంచి మహావిష్ణువు విగ్రహం తెప్పించి ఆలయ ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్ మరియు వేదపండితులు రవిశంకర్ అవధాని , నాగేశ్వర శర్మ,ఏ ఈ ఓ మధు లకు మహావిష్ణువు విగ్రహాన్ని అందజేశారు  .ప్రాణప్రతిష్ఠ అనంతరం డిసెంబర్ 2వ తేదీన విగ్రహాన్ని ప్రతిష్ట చేయనున్నారు.

About Author