PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఢిల్లీలో ఘోర అగ్నిప్ర‌మాదం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఢిల్లీలోని జామియా నగర్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల పార్కింగ్‌ స్టేషన్‌ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో కార్లు, ద్విచక్ర వాహనాలతో సహా దాదాపు వందలాది వెహికిల్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అందుపులోకి తెచ్చారు. మంటల్లో పది కార్లు, రెండు బైక్‌లు, రెండు స్కూటీలు, 30 ఈ- రిక్షాలు, 50 పాత ఈ-రిక్షాలు తగలబడినట్లు ఢిల్లీ ఫైర్‌ అధికారులు తెలిపారు.

                                

About Author