PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ సయ్యద్ అల్లాబకష్ వలి దర్గా కార్యనిర్వాహకుడి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగర పరిధి లోని జొహరాపురం లోని సయ్యద్ అల్లాబకష్ వలీ దర్గా కార్యనిర్వాహకుడు సయ్యద్ అఫ్సర్ పాషా (70) అనారోగ్యంతో రాత్రి మృతిచెందారు .ఆయనకు భార్య ,ఒక కూతురు కలరు . .ఆయన గత 30 సంవత్సరాలుగా సయ్యద్ అల్లాబకష్ వలి గారి ఉరుసు సందర్బంగా గంధం కార్యక్రమం నిర్వహించేవారు .ఆయన మృతి తీరని లోటని గ్రామపెద్దలు పేర్కొన్నారు .ఈ సందర్బంగా గ్రామపెద్దలు కురువ పక్కీరన్న ,వేమన్న గౌడ్ ,కురువ రంగస్వామి ,రాజు రెడ్డి ,కార్పొరేటర్ పుల్లమ్మ ,మాజీ కార్పొరేటర్ వెంకటయ్య ,అబ్దుల్ల,అల్లాబక్షష్ ,రామిరెడ్డి ,చెన్నప్ప తదితరులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు .

About Author