NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెంకటేశ్వర్లు మృతి.. తీరని లోటు       

1 min read

పల్లెవెలుగు వెబ్​:కర్నూలు నగరం లోని బి.క్యాంపు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే .వెంకటేశ్వర్లు మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారని వారి మరణం చాల బాధాకరం వారి మృతికి జిల్లా కురువ సంఘము గౌరవఅధ్యక్షులు కే .కిష్టన్న ,జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు ,ఎం .కే .రంగస్వామి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ,జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు,తిమ్మాపురం ఉరుకుందు ,కత్తి శంకర్ ,నగర అధ్యక్ష ,కార్యదర్శి తావూ శ్రీనివాసులు ,బి .రామకృష్ణ ,బి .సి .తిరుపాల్ సంతాపం తెలిపారు . వెంకటేశ్వర్లు మృతి కురువ సంఘానికి కుటుంబానికి తీరని లోటని వారు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

About Author