PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీజీ భరత్ కి మద్దతు ప్రకటించిన బ్రాహ్మణులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆదివారం నాడు కర్నూలు  మౌర్య ఇన్ లో  గల సమావేశం హాల్ లో బ్రాహ్మణ సమావేశం జరిగింది ఇందు దాదాపు 50 మంది వరకు బ్రాహ్మణులు పాల్గొన్నారు ఈ సమావేశం ముఖ్యావుద్దేశం రాబోవు ఎన్నికలలో మన మంత టీజీ భరత్  కి సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కి మద్దతు ప్రకటించి,నారు అందరూ డోర్ టూ డోర్ కు వెళ్లి ప్రచారం చేయుటకు గానీ కమిటీలు ఏర్పాటు చేశారు, ఈ సమావేశం లో  ,సీవీ దుర్గా ప్రసాద్ అధ్యక్షత వహించారు,  ఈ  మీటింగ్ లో సండేల్ చంద్ర శేఖర్, k శ్యామ్ సుందర్ రావు, సముద్రాల శ్రీధర్ బాబు, రవిచంద్ర శర్మ , ఆనందరావు, రామరాజు, శ్రీమతి మారుతి శర్మ, దేవీప్రసాద్, శివప్రసాద్, శ్రీనివాస రాజు, కౌశిక్, కందాల రామాచారి, మహిళ సభ్యులు, కూడా పాల్గొన్నారు.

About Author