PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నియోజకవర్గం సేవకై అంకితం : ఎమ్మెల్యే ఆర్థర్

1 min read

– సంచార పశు వైద్యశాల వాహనం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్థర్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతనంగా ప్రవేశ పెట్టిన సంచార పశు వైద్య సేవ వాహనమును నియోజక వర్గం సేవకై అంకితం చేసి శుక్రవారం నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ సుకూర్ , నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ , కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ , మండల తహశీల్దార్ రాజశేఖర బాబు , మున్సిపల్ కమిషనర్ కిషోర్ , పశు సంవర్దక శాఖ జేడీఏ రామాంజనేయులు, ఏడిఏ వరప్రసాద్ , పశుసంవర్ధక శాఖ అధికారులు, నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ సగినేల ఉ సేనయ్య , మాజీ కౌన్సిలర్ దేశెట్టి శ్రీనివాసులు , పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , వైసీపీ నాయకులు తమ్మడపల్లి విక్టర్, రిటైర్డు పోలీస్ అధికారి పేరుమాళ్ళ జాన్ , పాములపాడు మాజీ ఎంపీటీసీ చౌడయ్య, బంగారు మౌలాలి, బిజినవేముల మహేష్, ప్రవీణ్, ముజీబ్, రహంతుల్లా, ఇనాయతుల్లా, రియాజ్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author