NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రమణీయం… శ్రీశ్రీశ్రీ రామిరెడ్డి తాత ఆరాధన రథోత్సవం

1 min read

పల్లెవెలుగువెబ్​, కల్లూరు: పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు అర్బన్ 32 వ వార్డ్ లో ఉండే శ్రీ అశ్వర్థ నారాయణ దేవాలయం లో జరిగే శ్రీశ్రీశ్రీ రామిరెడ్డి తాత నెల ఆరాధన తిరుణాల మహోత్సవంలో భాగంగా రథోత్సవం ను ప్రారంభించిన  పాణ్యం ఎమ్యెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి , శ్రీమతి.కాటసాని ఉమామహేశ్వరమ్మ. ఈ కార్యక్రమంలో 32 వ వార్డ్ కార్పొరేటర్ సాన శ్రీనివాసులు , మహేశ్వర రెడ్డి, దేవాలయ ధర్మకర్త మల్లారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సిసెల్ శివ సందేపోగు, వైఎస్సార్ సీపీ నాయకులు మంచాల సుధాకర్ రెడ్డి, సిరాజ్, వీరేశ్, నరేష్, సాయి ఇంకా పలువురు భక్తులు పాల్గొన్నారు.

About Author