PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి తోనే అభివృద్ధి.. పాణ్యం ఎమ్మెల్యేగా కాటసాని రాంభూపాల్ రెడ్డి ని గెలిపించండి

1 min read

కాటసాని శివ నర్సింహారెడ్డి..

పల్లెవెలుగు  వెబ్ గడివేముల: వైసీపీతోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందని గత ఐదు సంవత్సరాల నుండి చేసిన అభివృద్ధి కొనసాగాలంటే మరొక్కసారి వైసిపి ప్రభుత్వాన్ని తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గురువారం నాడు మండల పరిధిలోని పెసరవాయి గ్రామంలో పాణ్యం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు కాటసాని శివ నర్సింహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తన తండ్రి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చేశారని మరొక్కసారి తన తండ్రిని ఆశీర్వదించాలని కోరారు వైసిపి పార్టీ గుర్తు అయిన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు.. ఎల్లారెడ్డి. శ్రీకాంత్ రెడ్డి.. మంచాల నిరంజన్ రెడ్డి.. రాజారెడ్డి.. స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author