NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుంద మండలంలో అభివృద్ధి పనులు

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్న. ఆదేశాల మేరకు  మండల పరిషత్ నిధులతో  గజ్జహళ్లి గ్రామంలో  ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్ వేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈసా, ఎంపీటీసీలు కేంచప్ప, మల్లికార్జున, శివన్న, మల్లయ్య, ఉరుకుందప్ప, కో ఆప్షన్ మెంబర్ సాయిభేష్, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author