PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తులు ఆదివారం రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు..

1 min read

ఈవారం పూజ టిక్కెట్లు, విరాళాలు, లడ్డు, ఫోటోలపై, మొత్తం 60.312 ఆదాయం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం లో మహిమగల తల్లి రాట్నాలమ్మకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆదివారం రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదవేగి మండలం రాట్నాల కుంటలో వెలిసిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వారం పూజా టిక్కెట్లపై రూ: 30.105 లు. విరాళాల ద్వారా రూ: 8.977లు. లడ్డు ప్రసాదాల పై రూ:17.970లు. ఫోటోల అమ్మకంపై రూ:3.260 రూపాయలు మొత్తం రూపాయలు 60. 312 ఆదాయం లభించిందని ఆలయ కార్య నిర్వహణాధికారి ఎస్ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

About Author