NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్కడ క‌రోన థ‌ర్డ్ వేవ్ మొద‌లైందా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: బ్రిటన్ లో మూడో ద‌శ క‌రోన విజృంభ‌ణ మొద‌లైన సంకేతాలు క‌నిపిస్తున్నాయని శాస్త్రవేత్త ర‌వి గుప్తా హెచ్చరించారు. ప్రస్తుతం రోజూ వారీ కేసుల సంఖ్య త‌క్కువ క‌నిపిస్తున్నప్పటికీ… త్వర‌లో ఇవి పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెబుతున్నారు. నాలుగింట మూడొంతుల కేసులు తొలిసారి భార‌త్ లో క‌నిపించిన క‌రోన వైర‌స్ వేరియంట్ కేసులేనని ఆయ‌న పేర్కొన్నారు. మ‌రికొన్ని రోజుల్లో క‌రోన వైర‌స్ కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి అన్ని ర‌కాల కార్యక‌లాపాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం స‌న్నాహాలు చేస్తున్న సంద‌ర్భంలో.. ఈ ఆలోచ‌న ప‌క్కన‌పెట్టాల‌ని ప్రధాని బోరిస్ జాన్సన్ ను ర‌వి గుప్తా కోరారు.

About Author