PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డీజిల్ వాహ‌నాలు నిషేధం !

1 min read
                                   

ప‌ల్లెవెలుగువెబ్ : ఢిల్లీ ప్ర‌భుత్వం డీజిల్ వాహ‌నాలు నిషేధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ప‌దేళ్ల పైబ‌డిన అన్ని డీజిల్ వాహ‌నాల‌ను డీరిజిష్ట‌ర్ చేస్తామ‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం తేల్చిచెప్పింది. ఎన్జీటీ ఆదేశాల‌కు అనుగుణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. 2022 జ‌న‌వ‌రి 1 నాటికి ప‌దేళ్లు పైబ‌డిన డీజిల్ వాహ‌నాల‌కు ఇది వ‌ర్తిస్తుంది. డీరిజిస్టర్డ్ డీజిల్ వాహనాలకు ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా జారీ చేయము అని పేర్కొంది. పదేళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలు దిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతించొద్దని ఏప్రిల్‌ 7, 2015న ఎన్టీటీ సంబంధిత శాఖను ఆదేశించింది.

           

About Author