PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం ని మర్యాదపూర్వకంగా కలిసిన… అనంతపురం రేంజ్ డీఐజీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన… కర్నూల్ రేంజ్ ఇంచార్జ్  అనంతపురం రేంజ్ డీఐజీ, కర్నూలు జిల్లా ఎస్పీ. జగనన్న చేదోడు నాలుగవ విడత నగదు పంపిణీలో భాగంగా  కర్నూలు జిల్లా , ఎమ్మిగనూరు పట్టణంకు ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర  ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్   మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా కు విచ్చేశారు.ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓర్వకల్లు ఎయిర్పోర్టులో కర్నూల్ రేంజ్ ఇంచార్జ్  అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీ ఆర్.ఎన్ అమ్మి రెడ్డి ఐపియస్  ఎమ్మిగనూరు పట్టణంలో కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.

About Author