NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన… కర్నూల్ రేంజ్ డిఐజి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర గవర్నర్  జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీరని మర్యాదపూర్వకంగా కలిసిన… కర్నూల్ రేంజ్  డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్, జిల్లా ఎస్పీ శ్రీ జి.కృష్ణకాంత్ ఐపియస్.మంత్రాలయ రాఘవేంద్ర స్వామి 352వ ఆరాధనోత్సవాలలో పాల్గొనుటకు గురువారం మధ్యాహ్నం కర్నూలు బి. క్యాంపులోని పోలీసు అతిథి గృహం   చేరుకున్న  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ గని కర్నూల్ రేంజ్  డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ , జిల్లా ఎస్పీ శ్రీ జి.కృష్ణకాంత్ ఐపియస్ గాలు మర్యాద  పూర్వకంగా  కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర గవర్నర్  కర్నూల్ నుండి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనo నిమిత్తం మంత్రాలయం కు బయలుదేరి వెళ్లారు .

About Author