PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వ‌ర‌లో డిజిట‌ల్ రూపాయి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త్వ‌ర‌లోనే డిజిట‌ల్ రూపాయిని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆర్బీఐ వెల్ల‌డించింది. సెంట్ర‌ల్ బ్యాంకు డిజిట‌ల్ క‌రెన్సీ (సీబీడీసీ) విధానంలో భాగంగా ఆర్బీఐ శుక్ర‌వారం ఈ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. డిజిట‌ల్ రూపాయిపై అవ‌గాహ‌న పెంచ‌డంతో పాటుగా సీబీడీసీ గురించి దేశ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపింది.

                                           

About Author