PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వృద్ధుల‌కు రాయితీలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వయో వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించడంపై రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు కొన్ని షరతుల నడుమ ఈ రాయితీలను పరిమితంగా ఇవ్వనుంది. నాన్‌-ఏసీ ప్రయాణికులకే వర్తింపజేయాలని, వయో పరిమితిని పెంచాలని ప్రతిపాదించింది. 70 ఏళ్లు పైబడిన వారికి జనరల్‌, స్లీపర్‌ క్లాసులకు మాత్రమే పరిమితం చేయాలని ప్రతిపాదించింది. రాయితీల భారాన్ని తగ్గించుకునేందుకు అన్ని రైళ్లకూ ప్రీమియం తత్కాల్‌ విధానాన్ని అమలు చేయనుంది.

                                       

About Author