PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మ దహనం

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  కృష్ణ మండల కేంద్రంలో గుడెబాల్లూరు గ్రామ టైరోడ్ లో రైతు బంధు ను దళిత బందు ను వ్యతిరేకిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు . తెలంగాణ రాష్ట్రముల రైతులకు రైతు బంధు ఆపాలని, దళిత బందు నిలిపి వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి మాల్లోకాసరి తెలంగాణ రాష్ట్రము పై విషం చిమ్మిన కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా  ఈ రోజు   దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో రైతులు, మున్సిపల్ మరియు మండల ప్రజా ప్రతినిధులు, బి.ఆర్.యెస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author