NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మాతమ్మ దేవాలయంలో అన్న ప్రసాద వితరణ 

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  చెన్నూరు ఒకటోవార్డు వెలసిన శ్రీ మాతమ్మ విగ్రహా ప్రతిష్ట జరిగి 41 రోజులుపూర్తయిసందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలో వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా రాజేంద్రప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు,ఈసందర్భంగా గుమ్మా రాజేంద్రప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ,శ్రీ మాతమ్మ విగ్రహ ప్రతిష్ట జరిగి 41 రోజులుపూర్తయి నందున అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు, ఈసందర్భంగా అమ్మ వారి ఆశీసులతో అన్న ప్రసాద  కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరెడ్డి సుబ్బారెడ్డి, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నరసయ్య,డాక్టర్ మధు,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, పాల్గొన్నారు.

About Author