PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ఇంటి పట్టాల పంపిణీ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని పెసర వయి గ్రామంలో స్థానిక వైసిపి నాయకులు వీఆర్వో ఆధ్వర్యంలో అర్హత కలిగిన పేద ప్రజలకు మంజూరైన ఇంటి పట్టాలను గ్రామ సచివాలయంలో మంగళవారం నాడు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా రైతు సంఘం నాయకుడు సిరుపా శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్క పేద ప్రజలకు ఇంటి యజమాని చేయాలని ఉద్దేశంతో నిరంతర ప్రక్రియలో ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరిగిందని గృహాలు నిర్మించుకొని యజమానులు కావాలని లబ్ధిదారులకు సూచించారు.

About Author