PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం కాలినడకన వెళ్లే భక్తులకు అన్నప్రసాద వితరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:   గడివేముల మండలం తిరుపాడు గ్రామంలో 23/02/24 నుండి 05/03/24 తేది వరకు శ్రీశైలం  కాలినడకన వెళ్లే భక్తులకు అన్నప్రాసద వితరణ  కార్యక్రమం జరుగుతుందని,భక్తులకు బిక్ష తోపాటు, అవసరైన  మెడిసిన్ కూడ ఏర్పటు చేయటం జరిగిందని యుగంధర్ రెడ్డి తెలిపారు. మేము చేసే ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు శివ భక్తులు భాగస్వాములయి ఆ మల్లికార్జునిడి అనుగ్రహం అందరు పొందాలని శివనాగిరెడ్డి గ్రామస్తులు తెలిపారు.

About Author