PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిరుపాడు గ్రామంలో అయోధ్య అక్షింతల వితరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలం తిరుపాడు గ్రామంలో గ్రామ పెద్దలు శివనాగిరెడ్డి ,యుగంధర్ రెడ్డి  ఆధ్వర్యంలో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నాడు అయోధ్య నుండి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారు పంపించిన  అక్షింతలను గ్రామంలో వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో, బివీఎన్ రాజు,తిరుపాలు, హుస్సేన్ రెడ్డి, చిన్న స్వామి, , రఘు రాజేష్ చక్రవర్తి మరియు మిగతా హిందువులందరూ పాల్గొన్నారు.

About Author